వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

Published Thu, Feb 18 2016 7:20 PM

Man dies of sunstroke

పాడేరు (విశాఖపట్నం జిల్లా) : మండలంలోని లగిసెపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి నెల్లూరు నరసింహమూర్తి (40)  అనే వ్యక్తి మరణించాడు. తోటి కూలీలు సపర్యలు చేస్తుండగానే నరసింహమూర్తి ప్రాణాలొదిలాడు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement