పుట్టపర్తి అర్బన్ (అనంతపురం జిల్లా) : పుట్టపర్తి అర్బన్ మండలం కత్తివారిపల్లిలో స్థల వివాదంలో అన్నను తమ్ముడు హతమార్చాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. బాబు(47), కుళ్లాయప్ప అనే సోదరుల మధ్య చాలా రోజులుగా స్థల వివాదం ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు.
పట్టరాని ఆగ్రహానికి లోనైన తమ్ముడు కుళ్లాయప్ప అన్నను ఎత్తి కింద పడేశాడు. దాంతో బాబు తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు కుళ్లాయప్ప పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
స్థల వివాదంలో అన్నను చంపిన తమ్ముడు
Published Tue, Apr 26 2016 6:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
తప్పక చదవండి
Advertisement