నరసరావుపేటటౌన్ : అధిక వడ్డీల ముసుగులో కోట్లుతో ఉడాయించిన ప్రైవేట్ చిట్స్ వ్యాపారి ఉదంతం మరువకముందే రైతుల నుంచి సేకరించిన లక్షలాది రూపాయల విలువైన ధాన్యానికి డబ్బు చెల్లిచకుండా దివాళా తీసిన వ్యాపారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన సుమారు పదిమంది ధాన్యం బ్రోకర్లు, మరి కొందరు రైతుల వద్దనుంచి సుమారు రూ.1కోటి మేరకు ధాన్యాన్ని కొనుగోలుచేసిన నిజామాబాద్ వ్యాపారి డబ్బు చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి తాను దివాళా తీసినట్లుగా వారికి నోటీసులు పంపించారు.
దీంతో బాధితులు గగ్గోలు పెడుతూ డీఎస్పీ కేసీ వెంకటయ్యను మంగళవారం ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన కనకదుర్గ ప్యాడీ క్యాన్వాసింగ్ నిర్వాహకులు చీదుర శ్రీనివాస్, కోటగిరి రాజశేఖర్లు స్థానిక బ్రోకర్ల సాయంతో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యంనకు సంబందించి నరసరావుపేటకు చెందిన ధాన్యం బ్రోకర్లు దేవిశెట్టి రామయ్యకు రూ.33.90లక్షలు, నార్ల లక్ష్మణరావుకు రూ.17.30లక్షలు, సాంబశివరావుకు రూ.4.50లక్షలు, గుడివాడ సాంబకు రూ.15లక్షలు, పొట్టి వెంకటసత్యనారాయణకు రూ.5.50లక్షలు, ఎన్.వెంకటప్పారావుకు రూ.6.60లక్షలు ఇవ్వాల్సి ఉంది.
వీటితో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతుల వద్ద ధాన్యాన్ని నేరుగా కొనుగోలుచేసి వారికి లక్షలాది రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే వీరివద్ద మూడు నెలల క్రితం ధాన్యం కొనుగోలుచేసి డబ్బు ఇవ్వడంలో కాలయాపన చేస్తుండటంతో బాధితులు నిజామాబాద్లోని కనకదుర్గ ప్యాడీ కార్యాలయం వద్దకు వెళ్లగా అసలు విషయం బయట పడింది. అప్పటికే వారు దివాళా తీసి అక్కడి స్థానిక వ్యాపారులు, రైతులకు డబ్బు ఎగ్గొట్టి పరారైనట్లు తెలిసింది.
దీంతో మోసపోయిన బాధితుల్లో ఒకరు గుడివాడ సాంబ పదిరోజుల క్రితం ఒన్టౌన్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఇప్పటికే చంద్రశేఖర్ను అరెస్టు చేశారు. మిగిలిన బాధితుల్లో రైతులు తాజాగా రూరల్ పోలీసులను ఆశ్రయించారు. అజ్ఞాతంలో ఉన్న చీదుర శ్రీనివాస్ రూ.1.24కోట్లకు బ్రోకర్లు, రైతులకు ఇవ్వాల్సిన బాకీలను చూపిస్తూ దివాళా పిటిషన్కు చెందిన నోటీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు ద్వారా పంపించారు. వీటిని అందుకున్న బాధితులు లబోదిబోమంటూ డీఎస్పీ కేసీ వెంకటయ్యను కలిసి న్యాయం చేయాలని కోరారు.
ధాన్యం రైతులకు వ్యాపారి కుచ్చుటోపీ
Published Wed, May 13 2015 4:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement