Sakshi News home page

నంద్యాలలో ఆస్తికోసం తల్లికొడుకుల దారుణ హత్య

Published Mon, Sep 9 2013 12:11 PM

Mother and Son Murder in Nandyal

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో  తల్లికొడుకులను హత్య చేశారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికొడుకులు ఇద్దరినీ దారుణంగా నరికి చంపారు.  ఆస్తి కోసమే వారిని హత్య చేసినట్లు  బంధువులు అనుమానిస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement