టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్

Published Mon, Jan 11 2016 1:22 PM

MRPS protest at the TDP office

వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాకినాడలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా పోలీసులు జోక్యం చేసుకుని 30 మంది ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్ట్ చేశారు.

 

Advertisement
Advertisement