సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలు టీఆర్ఎస్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు షెడ్యూలు రానున్న ఈ సమయంలోనే అర్థాంతరంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీఆర్ఎస్ పొలిట్బ్యూరో, రాష్ట్ర కమిటీ సమావేశానికి వచ్చిన నాయకులు మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ బలహీనంగా ఉందని, ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపైనా ఉంటాయని వారు భావిస్తున్నారు.
దీనికి తోడు టికెట్ల వ్యవహారం, స్థానిక నేతల పనితీరు, పార్టీ విశ్వసనీయత వంటివన్నీ కలిసి టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వస్తాయనే అంచనాతో నేతలున్నారు. గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు తెలంగాణ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఇవే ఫలితాలు పునరావృతమైతే సాధారణ ఎన్నికల్లోనూ నష్టం వస్తుందని, మొదటికే మోసం వస్తుందని టీఆర్ఎస్ నేతలు పరేషాన్లో ఉన్నారు.
టీఆర్ఎస్లో మున్సి‘పోల్’ ఆందోళన
Published Tue, Mar 4 2014 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement