సంగం : విద్యుత్ తీగలతో వైఎస్సార్సీపీ నేతను చంపాలని చూసిన సంఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అన్నారెడ్డిపాళేనికి చెందిన వైఎస్సార్సీపీ నేత శీనయ్య మంగళవారం రాత్రి తన భార్య కుసుమ, కు మార్తెలు రాధిక, మల్లికతో కలిసి ఇంటి మిద్దెపై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర, శేఖర్బాబు, దయాసాగర్తో పాటు మరికొందరు కలిసి శీనయ్య మిద్దెపై ఉన్న విద్యుత్ తీగలకు మరికొన్ని విద్యుత్ తీగలు అనుసంధానం చేశారు.
వాటితో మస్తానయ్యను చంపాలని చూ శారు. విద్యుత్ తీగలు తగలడంతో ఉలిక్కి ప డిన శీనయ్య నిద్ర లేచేలోగా వారు అక్కడి నుం చి పరారయ్యారు. శీనయ్యకు గాయాలయ్యా యి. శీనయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసవిజయ్కుమార్ కేసు నమోదు చేశారు. నింది తులను అదుపులోకి తీసుకున్నారు. శీనయ్య ఇంటిని పరిశీలించి, జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు.
నిందితులపై ఇప్పటికే కేసు
శీనయ్యపై దాడి చేసిన కేసులో గతంలోనూ రవీంద్ర, శేఖర్బాబు, దయాసాగర్పై కేసు నమోదైంది. శీనయ్యను ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచారు. అది మరువక ముందే మళ్లీ శీనయ్యను చంపాలని ప్రయత్నించారు. స్థానిక టీడీపీ నేతల అండతో హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
Published Thu, May 14 2015 5:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement