హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ రావు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా మందకృష్ణ వ్యాఖ్యానించడాన్ని సూర్య ప్రకాశ్ తూర్పరా బట్టారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు-మందకృష్ణ కలిసి ఆడుతున్న డ్రామాపై విరుచుపడ్డారు. మాదిగ ప్రయోజనాలను పక్కనబెట్టిన మందకృష్ణ చంద్రబాబుపై ప్రేమ కురిపించడానికి కారణమేమిటని ప్రశ్నించారు. బాబు ప్రయోజనాల కోసం మాత్రమే మందకృష్ణ పనిచేస్తున్నారని సూర్య ప్రకాశ్ విమర్శించారు.
వైఎస్ఆర్సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సమన్యాయం చేయలేనప్పుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కోరడాన్ని తప్పుబట్టిన మందకృష్ణ చంద్రబాబు పెంపుడు కుక్కలా వ్యవహరించడం సరికాదని నల్లా విమర్శించారు.
'బాబు పెంపుడు కుక్కలా మందకృష్ణ పని చేస్తున్నారు'
Published Thu, Oct 3 2013 4:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement