సాక్షి, అమరావతి: సంక్షోభాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. లాక్డౌన్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న తీరులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం సాధించినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు వారాల లాక్డౌన్ అమలులో రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల ప్రభుత్వాల పనితీరు, ఫలితాలను గణాంకాల ఆధారంగా ఎన్డీటీవీ విశ్లేషించింది. ప్రముఖ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ కో చైర్పర్సన్ ప్రణయ్రాయ్ గణాంకాలతో దీన్ని విశ్లేషించారు.
► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమర్థ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా ఉంది.
► లాక్డౌన్ను సమర్థంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక అత్యుత్తమ పనితీరు కనబరిచాయి.
► కరోనా కట్టడికి ఏపీ తీసుకుంటున్న పటిష్ట చర్యలు ప్రశంసనీయం.
లాక్డౌన్ అమల్లో అత్యుత్తమం
Published Tue, Apr 14 2020 4:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement