బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
జిల్లాకు పాతవాడినే
నూతన డీఐజీ సూర్యనారాయణ
నిజామాబాద్క్రైం, న్యూస్లైన్ :
రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నిజామాబాద్ డీఐజీ సూర్యనారాయణ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నిజామాబాద్ వచ్చారు. ఆయనకు జిల్లా పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఈసారి జరగబోయే ఎన్నికలు ముఖ్యమైనవన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వహిస్తామని, అందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
2009లో జిల్లా ఎస్పీగా పని చేశానని, జిల్లా గురించి తెలుసునని డీఐజీ అన్నారు. రేంజ్ పరిధిలోని మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ తరుణ్జోషి, ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ డీఐజీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను వారు డీఐజీకి వివరించారు. అడిషనల్ ఎస్పీ పాండునాయక్, నిజామాబాద్ నగర సీఐ సైదులు, నగర ఎస్హెచ్ఓ నర్సిం గ్యాదవ్, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్రెడ్డి, నగర 3, 4 టౌన్ల ఎస్ఐలు శ్రీహరి, నరేశ్ తదితరులు డీఐజీకి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
డీఐజీ వచ్చారు
Published Tue, Feb 18 2014 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement