కడప : కర్నూలు–వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నిర్మితమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైనులో విజయవాడ–ధర్మవరం మధ్య నడిచే రైలు తొలిఎక్స్ప్రెస్ రైలుగా నడిపించనున్నారు. ప్రస్తుతం వారానికి రెండుసార్లు నడుస్తున్న విజయవాడ–ధర్మవరం, ధర్మవరం–విజయవాడ (17215/17216) రైలును నంద్యాల–ఎర్రగంట్ల మార్గంలో మళ్లిస్తున్నారు. ఈనెల 16న తేదిన ధర్మవరం నుంచి విజయవాడకు సాయంత్రం 4గంటలకు (17216) ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. నంద్యాలకు అర్ధరాత్రి 12.06కు చేరుకొని ఇక్కడి నుంచి గిద్దలూరు, మార్కాపురం, గుంటూరు మీదుగా విజయవాడకు మరుసటిరోజు 6.05గంటలకు చేరుతుంది.
అలాగే17వతేదిన విజయవాడ–ధర్మవరం ఎక్స్ప్రెస్రైలు (17215) రాత్రి 11 గంటలకు బయలుదేరి నంద్యాలకు 18వతేది తెల్లవారుజామున 5.25చేరుకుంటంది. నంద్యాల నుంచి ఎర్రగంట మార్గంలో బయలుదేరి బనగానపల్లెకు 6.00, జమ్మలమడుగు 7.00, ప్రొద్దుటూరుకు 7.30కు, ఎర్రగుంట్లకు 7.55, తాడిపత్రికి 9.15, గుత్తికి 10.20, అనంతపురం 11.53, ధర్మవరానికి మధ్యాహ్నాం1గంటలకు చేరుకుంటుంది. విజయవాడ–ధర్మవరం రైలును నంద్యాల–ఎర్రగుంటల మార్గంలలో మళ్లిస్తుండటంతో దాదాపు గంట ఆలస్యంగా ఆయా ప్రాంతాలకు ప్రయాణీకులు చేరుకుంటారని గుంతకల్ ఎడీఆర్ఎం సుబ్బరాయుడు ‘సాక్షి’తెలిపారు.
రాజధానికి రైలుటిక్కెట్ల ధరలిలా..
ఎర్రగుంట్ల–విజయవాడకు స్లీపర్కు రూ250, ధర్డ్ఎసీకి రూ670. సెకండ్ఎసీకి రూ. 960, ఫస్ట్ ఎసీకి రూ.1620, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు స్లీపర్కు రూ.240, ధర్డ్ఎసీకి రూ.650, సెకండ్ఎసీకి రూ.930, ఫస్ట్ఎసీకి రూ.1560, జమ్మలమడుగు నుంచి విజయవాడకు స్లీపర్ రూ.235, ధర్డ్ఎసీకి రూ625, సెకండ్ఎసీకి రూ.895, ఫస్ట్ఎసీకి రూ.1505లు రైల్వే నిర్ణయించింది. జనరల్ టికెట్లో ఎర్రగుంట్ల నుంచి విజయవాడకు రూ.130, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు రూ.130, జమ్మలమడుగు నుంచి విజయవాడకు రూ.125లుగా నిర్ణయించారు.
కొత్త రైలు మార్గంలో తొలి ఎక్స్ప్రెస్
Published Mon, May 15 2017 9:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement