పింఛన్‌ ఇవ్వడం లేదు... | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇవ్వడం లేదు...

Published Sun, Oct 7 2018 6:29 AM

No Pension in Chandrababu Naidu govt - Sakshi

నా భర్త మంతిని తాతయ్యలు దివ్యాంగుడు. అనారోగ్యంతో అన్ని విధాల అవస్థలు పడుతున్నాం. దివ్యాంగత్వానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయి. పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా మంజూరు చేయడం లేదు. ఇదే విషయం ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించా... 
–మంతిని అప్పలనరసమ్మ,  కందిపేట, గరివిడి మండలం

Advertisement
Advertisement