మంత్రి మహీధర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే ప్రసక్తే లేదని పురపాలక మంత్రి మహీధర్రెడ్డి స్పష్టం చేశారు. వడ్డీ మాఫీ వల్ల మునిసిపాలిటీల ఆదాయం తగ్గుతుందని అన్నారు. బకాయిలపై వడ్డీని రద్దు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వానికి లే ఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి వడ్డీ మాఫీ అంశాన్ని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూళ్లు ఇంకా యాభై శాతం లోపే ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద శాతం ఆస్తిపన్ను వసూళ్లు సాధించాలని కమిషనర్లను ఆదేశించారు. పీడీ అకౌంట్లలో నిధులు ఉన్నా విద్యుత్ చార్జీలు చెల్లించని కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆస్తిపన్నుపై వడ్డీ మినహాయింపు ఇవ్వం
Published Sat, Jan 25 2014 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement