'ప్రత్యేక హోదాకు పోరాటాలే శరణ్యం' | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాకు పోరాటాలే శరణ్యం'

Published Sun, Sep 13 2015 11:50 AM

Non political JAC conference in Mangalagiri

మంగళగిరి (గుంటూరు) : పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా వస్తుందని నాన్‌ పొలిటికల్ జేఏసీ పేర్కొంది. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నాన్‌ పొలిటికల్ జేఏసీ ప్రత్యే హోదాపై సదస్సు నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ... పోరాటాల ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement