సీతంపేట, న్యూస్లైన్: గిరిజన గ్రామాల్లో డ్రాపౌట్లు నివారించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఐటీడీఏ పరిధిలోని పలు మండలాల్లో 190 ఎన్ఆర్ఎస్టీసీ (నాన్రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేశారు. గిరిజన ప్రాంతాల్లో బడివయసు పిల్లలందరూ బడికి వెళ్లాలనే ప్రధాన ఉద్దేశంతో వీటిని నెలకొల్పుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభంలో శాటిలైట్ పాఠ శాలలను ప్రభుత్వం మూసివేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో సుమారు 1716 మంది విద్యార్థులు డ్రాపౌట్స్గా మిగిలారు. వీరంతా తల్లిదండ్రులతో కలిసి పోడు వ్యవసాయంలో పాల్గొంటున్నారు. వీరందరినీ ఎన్ఆర్ఎస్టీసీ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామంలో చదువుకున్నవారే ఉపాధ్యాయులు
శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసే గ్రామంలో అర్హులైన అభ్యర్థులను బోధకులుగా నియమించనున్నారు. వీరికి రూ.2,500లుగా గౌరవవేతనం నిర్ణయించారు. వీరు ఇంటింటికి వెళ్లి పిల్లలను పాఠశాలకు చేర్చి చదువు చెబుతారు. ప్రధాన పాఠశాలలకు అనుబందంగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్నబోజన పథకం అమలు కానుంది. యూనిఫారాలను విద్యార్థులకు అందజేస్తారు.
ఎన్ఆర్ఎస్టీసీ కేంద్రాల ఏర్పాటు
ఎనిమిదేళ్ల వయసు పైబడి చదవని వారు, చదివి డ్రాపౌట్ అయిన వారిని ఈ కేంద్రాల్లో చేర్చుతారు. వీరికి మూడు పూటల భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. సీతంపేట మండంల హడ్డుబంగి, ఓండ్రుజోల, కొత్తూరు, భామిని మండలం మనుమకొండ, బూర్జ మండలం పెద్దపేటలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మూడు పూటల విద్యార్థులకు భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రత్యేక ఉపాధ్యాయులతో చదువులు చెప్పించి వారి వయసుకు తగ్గట్టుగా వివిధ ఆశ్రమ పాఠ శాలలో చేర్పించనున్నారు.
‘గిరి’జన గ్రామాల్లో ఎన్ఆర్ఎస్టీసీ పాఠశాలల ఏర్పాటు
Published Sat, Nov 23 2013 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement