3న అసెంబ్లీ వద్ద దీక్షలు: శైలజానాథ్ | Sakshi
Sakshi News home page

3న అసెంబ్లీ వద్ద దీక్షలు: శైలజానాథ్

Published Sat, Aug 31 2013 3:50 AM

One day fast at state assembly: Sailajanath

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల ఆకాంక్షలను గుర్తించలేదని, అందుకే తెలంగాణపై సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని మంత్రి శైలజానాధ్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేనెల 3న అసెంబ్లీలోని గాంధీ విగ్రహం  వద్ద  సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరోజు దీక్ష చేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ భూస్థాపితమే.. జేసీ
విభజనతో రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమైందని, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లూ రావని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement