రెండు లారీలు ఢీ.. ఒకరి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. ఒకరి దుర్మరణం

Published Sun, Mar 29 2015 10:55 AM

one man died in a road accident

నెల్లూరు :రెండు లారీలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం అయ్యప్పరెడ్డి పాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
 

Advertisement
Advertisement