సింగనమలలో 100 మంది కార్యకర్తలు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

సింగనమలలో 100 మంది కార్యకర్తలు అరెస్ట్

Published Sat, Aug 29 2015 3:01 PM

Over 100 YSRCP Activists arrest

సింగనమల (అనంతపురం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో ప్రతిపక్షం పిలుపునిచ్చిన బంద్ శనివారం దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో  బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా సింగనమలలో బంద్‌లో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement