‘పాస్‌పోర్ట్ ప్రతి పౌరుడి హక్కు’ | Sakshi
Sakshi News home page

‘పాస్‌పోర్ట్ ప్రతి పౌరుడి హక్కు’

Published Mon, May 4 2015 10:39 PM

"passport every citizen  right '

దర్శి (ప్రకాశం): ప్రతి భారతీయుడు పాస్‌పోర్టును హక్కుగా భావించి దాన్ని కలిగి ఉండాలని రీజనల్ పాస్‌పోర్టు డెరైక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం పాస్‌పోర్టు మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. దళారి వ్యవస్థలను రూపుమాపడానికే నేరుగా గ్రామ స్థాయిలో ఈ పాస్‌పోర్టు మేళా నిర్వహించామని తెలిపారు. డీఎస్పీ వి.శ్రీరాంబాబు మాట్లాడుతూ పాస్‌పోర్టు తీసుకునే వారు విచారణ కోసం సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందించాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement