అంగన్వాడీ ఆయా ఆవేదన
నాతవరం : ఎనిమిది నెలలుగా పింఛను సొమ్ము స్వాహాచేశారని మండలంలోని యం.బెన్నవరం గ్రామానికి చెందిన కందుకూరి రత్నం ఆరోపించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఆమె తెలిపిన వివరాలిలావున్నాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఈమెకు పదేళ్లుగా వితంతు పింఛను వస్తోంది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనల మేరకు గత డిసెంబర్ నుంచి పింఛను నిలిచిపోయింది. అర్హత ఉన్న అంగన్వాడీ ఆయాలందరికీ పింఛన్లు రావడంతో అన్యాయం జరిగిందని ఆమె సోమవారం మీకోసంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆయన విచారణ జరిపి వెంటనే పింఛను ఇవ్వాలని ఆదేశించారు.
డిసెంబర్ నెల నుంచి ఆమెకు పింఛను చెల్లించినట్టుగా ఆన్లైన్లో నమోదై ఉండటాన్ని గుర్తించిన డీఆర్డీఏ అధికారులు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని ఆమెకు సూచించారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులను ఆమె బుధవారం సంప్రదించింది. సంతకం, వేలిముద్ర లేకుండా తన పింఛను స్వాహా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఎంపీడీవో యాదగిరీశ్వరరావును వివరణ కోరగా నిబంధనలు ప్రకారం పింఛను మంజూరు చేస్తామన్నారు. పింఛను స్వాహాపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
పింఛను మింగేశారు
Published Wed, Jul 15 2015 11:49 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement