ఇలా ఉంటే... కరోనా మీ వెంటే... | Sakshi
Sakshi News home page

ఇలా ఉంటే... రోగం మీ వెంటే...

Published Thu, Apr 23 2020 1:26 PM

People Neglect on Social Distance in East Godavari - Sakshi

తూర్పుగోదావరి: ఇలా అయితే కరోనా వెంటాడుకుండా ఉంటుందా...? కనీస భౌతిక దూరం పాటించకుండా పారి పొమ్మంటే పోతుందా? అమలాపురం రిలయన్స్‌ పెట్రోలు బంక్‌ వద్ద ఆ బంక్‌ యాజమాని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సాయం అందుకునేందుకు అధిక సంఖ్యలో జనం క్యూ కట్టడంతో  పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బంకు యజమాని సిరిగల వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు షేక్‌ మాసూమ్‌ బాషా

Advertisement

తప్పక చదవండి

Advertisement