Sakshi News home page

అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త

Published Mon, Mar 26 2018 6:49 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు:ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం  నరసరావుపేటలో పట్టణానికి చెందిన షేక్‌ నాజియా అనే విద్యార్థిని వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టారు. అభిమాన నేతను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. జననేత విద్యార్థినిని ఆశీర్వదించారు.

Advertisement
Advertisement