అంతులేని అభిమానం | Sakshi
Sakshi News home page

అంతులేని అభిమానం

Published Mon, Mar 26 2018 6:55 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు:ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో జననేత చేతుల మీదుగా భారీ కేక్‌ను కట్‌ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర బీసీ కాలనీ 34న వార్డు చేరుకునే సరికి ముస్లిం మైనారిటీలు ఘన స్వాగతం పలికారు. 30 కిలోల కేక్‌ను జగన్‌కు కానుకగా ఇచ్చారు. స్థానిక వార్డు కౌన్సిలర్‌ కుమారుడు షేక్‌ ఇస్మాయిల్‌ ఆధ్వర్యంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement