ఆర్టీసీ విలీనం ప్రకటనపై కృతజ్ఞతలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విలీనం ప్రకటనపై కృతజ్ఞతలు

Published Thu, Mar 29 2018 7:11 AM

People Sharing Their Sorrows To Ys jagan - Sakshi

గుంటూరు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జననేత జగనన్న ప్రకటించటం ఆనందంగా ఉందని ఆర్టీసీ కండక్టర్‌ కె.ఉమాపద్మిని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నందిగామ అడ్డరోడ్డు వద్ద  ప్రతిపక్ష నేత జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను ఆమె నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement