వితంతు పింఛన్‌ ఇప్పించండయ్యా.. | Sakshi
Sakshi News home page

వితంతు పింఛన్‌ ఇప్పించండయ్యా..

Published Mon, Apr 9 2018 7:10 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు : అయ్యా.. నా భర్త చనిపోయి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి అనేక సార్లు వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేశాను. అర్హత ఉన్నా నాకు ఇప్పటివరకు పింఛన్‌ మంజూరు చేయలేదు’ అని వట్టిప్రోలు సరోజిని ఆదివారం నందివెలుగులో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో జననేత వైఎస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన విధంగా ఇప్పుడు పింఛన్లు ఇవ్వటం లేదని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement