దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలి | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలి

Published Mon, Apr 9 2018 7:28 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు :ప్రస్తుతం బీసీ–సీ జాబితాలో ఉన్న దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని నవ దళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కొట్ల దిలీప్‌ తెనాలి వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రం వద్ద జననేత వైఎస్‌ జగన్‌ను ఆదివారం ఉదయం కలిసి క్రైస్తవుల సమస్యలు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement
Advertisement