Sakshi News home page

ఎవరెస్టు ఎక్కా..ఆదుకో అన్నా..

Published Tue, May 15 2018 6:56 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి  : ‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాను.. కానీ ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అ య్యాక నన్ను ఆదుకోవాలన్నా..’ అంటూ దేశంలోనే రజక సామాజికవర్గంలో ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన జిల్లాకు చెందిన గజవల్లి చెన్నారావు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి ఏడాది గడిచినా నేటికీ ఇవ్వలేదని వాపోయాడు.

Advertisement
Advertisement