రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం

Published Mon, May 28 2018 6:57 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి  : భీమవరం గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ గంటా అనితారాణి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జక్కవరంలో కలుసుకున్నారు. వైఎస్సార్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి రూపొందించిన పేపర్‌ క్లిప్పింగ్స్‌ను జగన్‌మోహన్‌రెడ్డికి చూపించి ఆయన అభినందనలు పొందారు. రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యమని అన్నారు.

Advertisement
Advertisement