మా కాలనీకి వైఎస్సార్‌ పేరు పెట్టాం | Sakshi
Sakshi News home page

మా కాలనీకి వైఎస్సార్‌ పేరు పెట్టాం

Published Mon, Jun 4 2018 7:28 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి :మా గ్రామం కవిటంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాల్లో మా నాన్న ఆధ్వర్యంలో 340 ఇళ్లు నిర్మించారని ఆ గ్రామానికి చెందిన మండా సుస్మితారెడ్డి మార్టేరులో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి చెప్పారు. ఈ ఇళ్లు ఉన్న ప్రాంతానికి వైఎస్సార్‌ కాలనీ అని పేరు పెట్టాం. మీరు వచ్చి ప్రారంభించాలన్నా అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement