దివ్యాంగుడైన కొడుకును ఆదుకోండి | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడైన కొడుకును ఆదుకోండి

Published Fri, Jun 15 2018 7:28 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జగనన్నా! నాకుమారుడు భాను ప్రసాద్‌కు పుట్టినప్పటి నుంచి చెవులు వినపడవు, మాట్లాడలేడు. వైద్యం చేయించుకునే స్థోమత నిరుపేద కుటుంబమైన మాకు లేదు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. నా కొడుకును నువ్వే కాపాడాలని ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన పొట్టి దుర్గ జగనన్నను కలిసి విజ్ఞప్తి చేసింది.

Advertisement
 
Advertisement