చేసే చాకిరీకి గుర్తింపు లేదు | Sakshi
Sakshi News home page

చేసే చాకిరీకి గుర్తింపు లేదు

Published Sat, Jun 16 2018 7:33 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : పేరుకే మేము ఆశ కార్యకర్తలం. మాకు ఈ ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు లేని పరిస్థితి. ప్రభుత్వం మాతో గొడ్డు చాకిరీ చేయించుకుంటోంది. ప్రస్తుత ప్రభుత్వం మా బతుకులు మారేందుకు ఎలాంటి ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవడంలేదు. నిర్ధిççష్టమైన వేతనం, పనివేళలు లేవు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుంచుతున్నారు. జీతాలు నిర్ధారించమంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అనేకసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని  ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేసిన ఆశ వర్కర్లు అన్నారు.

Advertisement
Advertisement