ఆరోగ్యశ్రీ ఉన్నా లేనట్టుగా ఉంది | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ఉన్నా లేనట్టుగా ఉంది

Published Thu, Jun 28 2018 6:14 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ఆరోగ్యశ్రీ ఉన్నా, లేనట్టుగానే ఉంది. మా అన్నయ్య మట్టపర్తి శ్రీనివాసరావు కాలికి సెప్టిక్‌ కావడంతో వైద్యం చేయించేందుకు వెళ్లగా ఆరోగ్యశ్రీ పనిచేయదన్నారు. తర్వాత కాలు తొలగించారు. సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్నాం. ఆపరేషన్‌ అయిన ఐదు నెలల తర్వాత అన్నయ్య చనిపోయాడు’ అంటూ ఊటల కృష్ణవేణి పాదయాత్రలో జగన్‌ వద్ద రోదించింది. అన్నయ్య కుటుంబం తీవ్ర సమస్యలతో సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement