జగనన్నతో అడుగులు వేయడం మరచిపోలేము | Sakshi
Sakshi News home page

జగనన్నతో అడుగులు వేయడం మరచిపోలేము

Published Fri, Jul 6 2018 6:45 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి:  ‘‘జగనన్నతో కలిసి అడుగులు వేయడం మరిచిపోలేం’’ అంటున్నారు రామచంద్రపురం వికాస కళాశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు ప్రవీణ్, మధు, పవన్, నాగేంద్ర, శివకుమార్, వినయ్‌. గురువారం కళాశాలకు వెళుతున్న వీరు పాదయాత్రగా వస్తున్న జననేత జగన్‌ను కలుసుకుని కొంత దూరం నడిచారు. జగనన్నతో అడుగులు వేయడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని వారు తెలిపారు.

Advertisement
Advertisement