విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గత మూడు రోజులుగా నిర్వహించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ను రద్దు చేశారు. రిజర్వేషన్లలో సీట్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని విద్యార్థులు ఆందోళన చేయడంతో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి మళ్లీ కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశముంది.
బుధవారం కౌన్సెలింగ్ ప్రారంభించగా తొలిరోజు 470 సీట్లు, రెండోరోజు 102 సీట్లు భర్తీ అయ్యాయి. విద్యార్థుల ఆందోళనతో కౌన్సెలింగ్ రద్దు చేశారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 350 సీట్లను కుదించడంపైనా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ రద్దు
Published Fri, Jun 27 2014 8:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement