కోడిపందెం శిబిరాలపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

కోడిపందెం శిబిరాలపై పోలీసుల దాడి

Published Sun, Aug 30 2015 9:17 PM

police attacked betting place

కంకిపాడు (కృష్ణా): కోడిపందెం శిబిరాలపూ పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకంది. మండలంలోని మారేడుమాకలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న పది బైకులు, రూ. 2,420 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement