విజయనగరం (బొబ్బిలి): సీజ్ చేసి ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో ఉంచిన మద్యాన్ని వ్యాపారులు యథేచ్చగా తరలించుకుపోతున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల ఎక్సైజ్ అధికారులు సీతానగరంలో దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మద్యం బాటిళ్లను సీజ్ చేసి స్టేషన్లో ఉంచారు. అయితే ఓ వ్యాపారి గురువారం వాటిని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళుతూ సివిల్ పోలీసులకు చిక్కాడు. కాగా, ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసే జరుగుతోందని సమాచారం.
పోలీసులకు చిక్కిన మద్యం వ్యాపారి
Published Thu, Mar 19 2015 9:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement