సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో ఎండలు తీవ్రమవడం, వర్షాల్లేక జల విద్యుతుత్పత్తి తగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా కన్నా డిమాండ్ అధికమైంది. దీంతో విద్యుత్ కోతలు అమలుచేయాలని ఏపీ ట్రాన్స్కో నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నుంచే విద్యుత్ కోతలను అమలు చేయాలని డిస్కంలకు ట్రాన్స్కో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అనుసరించి.. హైదరాబాద్ నగరంలో రోజుకు గంట, జిల్లా కేంద్రాల్లో రెండు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నారు. ఇక మండల కేంద్రాల్లో అయితే ఏకంగా ఆరు గంటలపాటు, గ్రామాల్లో ఎనిమిది నుంచి 12 గంటలపాటు కోతలు అమల్లోకి రానున్నాయి.
రాష్ర్టంలో మళ్లీ విద్యుత్ కోతలు
Published Wed, Sep 4 2013 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
ప్రచార పాట్లు
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement