శ్రీకాకుళం పాతబస్టాండ్ : ని విద్యుత్ బిల్లులు పెంపుదలకు విద్యుత్ శాఖ రంగం సిద్ధం చేసింది. వినియోగదారులపై రూ.2కోట్ల వరకు భారం పడనుందని అంచనా. పెరిగిన చార్జీలు ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. విద్యుత్ చార్జీల టారిఫ్ పెంపుపై డిస్కంలు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఆమోదం మేరకు చార్జీల పెంపు అమలు కానుంది. జిల్లాలో గృహ, వాణిజ్య, చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు సంబంధించి 6,98,707 సర్వీసులు ఉన్నాయి. భారీ పరిశ్రమలకు 250 కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 3 నుంచి 3.5 లక్షల యూనిట్లు ఖర్చవుతోంది. నెలకు విద్యుత్ బిల్లుల రూపేణా రూ. 46 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.
వేసవిలో రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. నియంత్రణ మండలికి ప్రభుత్వం 7.5 శాతం చార్జీల పెంపునకు నివేదిక అందజేసింది. దీని ప్రకారం సగటున నెలకు రూ.2 కోట్లు వరకు పెరిగే అవ కాశం ఉంది. తాజా ప్రతిపాదిత రేట్ల ప్రకారం 300 యూనిట్లు పైబడినవారిపైన మాత్రమే భారం పడుతుందని చెబుతున్నారు. 50 యూనిట్ల లోపు వినియోగం ఉన్న వారిపైన భారం పడే అవకాశాలు లేవు. నెలలో 100 నుంచి 200, రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లను వినియోంచే వారు ఉన్నారు.
ప్రతిపాదనల్లో మాత్రం 300 యూనిట్లు పైబడి వినియోగించిన వారి శ్లాబు రేటు పెరుగుతుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమావేశం బుధవారం శ్రీకాకుళం ఎపీఈపీడిసిఎల్ సర్కిల్ కార్యాలయంలో జరగనుంది. విశాఖపట్నంల 3న ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. సర్కిల్ ఇంజనీర్లుతో పాటు కంపెనీ డైకర్టర్లు కూడా హజరుకానున్నారు. ఇదంతా నామమాత్రమేనని వినియోగదారులంటున్నారు.
విద్యుత్ భారం తప్పదా
Published Wed, Mar 2 2016 12:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement