71వ రోజు ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 25 2018 9:17 AM

PrajasankalpaYatra 71st  Day - Sakshi

సాక్షి, పీఎస్‌ఆర్‌ నెల్లూరు : ప్రజాసంకల్పయాత్ర 71వ రోజుకి చేరుకుంది. నాయుడుపేట శివారు నుంచి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం ఉదయం తన పాదయాత్రను ప్రారంభించారు.  

పూట క్రాస్‌ రోడ్డు, వర్ధరెడ్డి కండ్రిగ మీదుగా పునేపల్లి, నేమలపుడి వరకు సాగుతుంది. మధ్యాహ్నం  నేమలపుడిలో భోజన విరామం ఉంటుంది. అనంతరం జగన్‌ పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. కరబులవొల్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఇక నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు  ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా.. దారిపోడవునా ఆయన ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు.

Advertisement
Advertisement