* నీలం శతజయంతి వేడుకలకు హాజరు
* గవర్నర్, ముఖ్యమంత్రి కూడా..
సాక్షి, హైదరాబాద్/అనంతపురం: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం 10.35 గంటలకు రాష్ట్రపతితో కలసి ప్రత్యేక విమానంలో గవర్నర్, సీఎం హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. 11.30 గంటలకు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచీ హెలికాప్టర్లో అనంతపురం చేరుకుంటారు.
12.30 గంటలకు నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగే నీలం శతజయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటా రు. మధ్యాహ్నం 1.50 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి పుట్టపర్తి చేరుకుంటారు. 2.35 గంటలకు సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 3 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతితో కలసి గవర్నర్, సీఎం హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. ఈ పర్యటనలో మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొననున్నారు. ప్రణబ్ రాక నేపథ్యంలో అనంతపురం, పుట్టపర్తిలలో భద్రత కట్టుదిట్టం చేశారు. డీజీపీ ప్రసాదరావు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ
రాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్ ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. రాష్ట్రపతి హైదరాబాద్లో బసచేస్తున్నందున మ ర్యాదపూర్వకంగా కలిశారని రాజ్భవన్వర్గాలు తెలిపాయి.
రాష్ట్రపతిని కలసిన సీఎం కిరణ్
రాష్ట్రపతిని సీఎం కిరణ్ కూడా కలిశారు. ఈ భేటీ పావుగంటపాటు కొనసాగింది. సీఎం వుర్యాదపూర్వకంగానే కలిశారని, ఇందులో మరేఇతర ప్రాధాన్యం లేదని సీఎంవో వర్గాలు చెప్పాయి. అరుుతే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో.. ఈ అంశాన్ని సీఎం రాష్ట్రపతితో ప్రస్తావించి ఉండవచ్చంటున్నారు. బిల్లులోని కొన్ని అస్పష్ట అంశాల్ని కూడా ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చంటున్నారు. టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ, సీవూంధ్ర ప్రాంత వునోభావాలెలా ఉన్నాయున్న అంశాలనూ వివరించినట్లు చెబుతున్నారు.
నేడు అనంతపురానికి రాష్ట్రపతి
Published Mon, Dec 23 2013 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement