చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ప్రమాదంలో అంత ఎక్కువ మంది మరణించడానికి ప్రధాన కారణం.. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయడమేనని తెలుస్తోంది. ఏర్పేడు మండలం వరదలపాలెం ప్రాంతంలో ఇసుక దందా భారీగా జరుగుతోంది. దానిపై నిరసన వ్యక్తం చేసేందుకు మండల కార్యాలయం ఏర్పేడుకు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు. వాళ్లంతా మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతలో తిరుపతి అర్బన్ ఎస్పీ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారని తెలిసి, ఆయనను కలిసేందుకు ఆందోళనకారులంతా అక్కడకు వెళ్లారు.
పోలీసు స్టేషన్ వద్ద వాళ్లంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తుండగా అదుపుతప్పిన లారీ వాళ్ల మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కొంతమంది విద్యుత్ షాక్తోను, మరికొంతమంది ప్రమాదంలోను మరణించినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగానే ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. క్షతగాత్రులలో సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక దందా గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ సమస్యే ఇంతమంది ప్రాణాలు తీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక దందాపై నిరసన.. అంతలోనే ప్రమాదం
Published Fri, Apr 21 2017 3:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement