విశాఖపట్నం: లంచం తీసుకుంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏలూరు, తాడేపల్లిగూడెం మధ్య నడిచే రైళ్లలో తినుబండారాలు అమ్ముకోవాలంటే నెలకు రూ. 6000 చెల్లించాలని ఓ వ్యక్తిని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి అంత మొత్తం చెల్లించుకోలేనని చెప్పాడు. దానికి ఇన్స్పెక్టర్ముందు నెల, ఈ నెల కలిపి రూ.6000 చెల్లించమన్నాడు. ఈ విషయం విశాఖపట్నం సీబీఐ అధికారులకు సదరు వ్యక్తి తెలిపాడు. లంచం తీసుకుంటున్నప్పుడు సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ఇంట్లో సోదాలు నిర్వహించి పలు డాంక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు.
రైల్వే ఇన్స్పెక్టర్ అరెస్ట్
Published Mon, Feb 16 2015 11:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement