తప్పిన ముప్పు | Sakshi
Sakshi News home page

తప్పిన ముప్పు

Published Sun, Jan 11 2015 11:32 AM

railway track cut in vizianagaram railway station

విజయనగరం: విజయనగరం రైల్వేస్టేషన్ ఒకటో నంబరు ప్టాట్ ఫారమ్లో ఆదివారం ఉదయం పట్టాలు విరిగాయి. ఈ విషయాన్ని అధికారులు వెంటనే గమనించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు హౌరా-యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ స్తేషన్లో నిలిచిపోయింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement