రాజమ్మ అంత్యక్రియలు పూర్తి | Sakshi
Sakshi News home page

రాజమ్మ అంత్యక్రియలు పూర్తి

Published Mon, Dec 21 2015 1:29 PM

Rajamma Funeral completed at pulivendula

పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేనత్త రాజమ్మ అంత్యక్రియలు వైఎస్సార్ జిల్లా పులివెందులలో సోమవారం ముగిశాయి. ఆమె ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. వైఎస్ కుటుంబసభ్యులకు చెందిన శ్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement