సాక్షి,సిటీబ్యూరో: :రహదారుల మరమ్మతులు, నిర్వహణపనుల్లో ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై జీహెచ్ఎంసీలోని ఆయా పార్టీల ఫ్లోర్లీడర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పనుల మంజూరు తప్ప,అమలుపై శ్రద్ధ చూపడం లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర రహదారుల్ని ఇంత అధ్వానంగా గతంలో మున్నెన్నడూ చూడలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై నుంచి వరుస వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు కమిషనర్ బదులిచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. జీహెచ్ఎంసీలోని వివిధ పనులకు సంబంధించి గురువారం మేయర్ మాజిద్, డిప్యూటీ మేయర్ రాజ్కుమార్, కమిషనర్ కృష్ణబాబు,ఫ్లోర్లీడర్లు, స్టాండింగ్కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలువురు సభ్యులు అధికారుల పనితీరుపై పెదవివిరిచారు. ఒక ఫైలు ఈఈ నుంచి ఎస్ఈకి వెళ్లేందుకు 25రోజులు పడుతోందని, ఇదేనా పనితీరని ప్రశ్నించారు.
జాప్యానికి కారకులయ్యే ఈఈలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకమండలి నిర్ణయాలు, కమిషనర్ ఆదేశాలన్నా ఇంజినీరింగ్ విభాగానికి లెక్కలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పనుల్లో అశ్రద్ధ వహిస్తున్నప్పటికీ గత రెండున్నరేళ్లుగా ఏ ఒక్క ఇంజినీర్కు కూడా మెమో, చార్జిమెమోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా, దీర్ఘకాలం మన్నేలా శాశ్వతరోడ్లు వేయాల్సిందిగా కోరారు. ఇంజినీర్లలో క్రమశిక్షణ పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణబాబు హామీఇచ్చారు. డెబ్రిస్ తొలగింపునకు తాత్కాలిక వాహనాలు కాకుండా శాశ్వతచర్యలు తీసుకోవాలని, చెత్త తరలింపు పనులకు అదనపు బిన్లు,మూడుచక్రాల సైకిళ్లు తదితరమైనవి కావాలని కోరగా..తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అడిషనల్ కమిషనర్ వందన్కుమార్కు సూచించారు.
ఛీ ఛీ ఇలాంటి రోడ్లా..?
Published Fri, Aug 23 2013 5:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement