రూ. 125 కోట్లతో తిరుపతి విమానాశ్రయం ఆధునీకరణ | Sakshi
Sakshi News home page

రూ. 125 కోట్లతో తిరుపతి విమానాశ్రయం ఆధునీకరణ

Published Mon, Sep 16 2013 2:42 PM

Rs.125 crores for  Tirupati airport modernization

చిత్తూరు: తిరుపతి విమానాశ్రయాన్ని 125 కోట్ల రూపాయలతో  ఆధునీకరించనున్నట్లు  కేంద్ర విమానయానా శాఖ మంత్రి కె.సి.వేణుగోపాల్‌ చెప్పారు. ఆయన ఈరోజు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓనం పండుగ సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement