- స్మార్ట్ సిటీ నేపథ్యంలో తెరపైకి వచ్చిన మల్టీప్లెక్స్ నిర్మాణం
- పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్బీపీఎల్ సంస్థ
- కాంప్లెక్స్ పూర్తయితే 4 భారీ సినిమా స్క్రీన్ల్లు, ఫుడ్కోర్టు, మాల్స్
తిరుపతి కార్పొరేషన్ : తిరుపతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాణి జ్యపరంగా భారీప్రాజెక్టులు చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. హెదరాబాద్, విశాఖపట్నం తరహాలో తిరుపతిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపకల్పనకు తుడా శ్రీకారంచుట్టింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి 2 కిలోమీటర్ల లోపున్న తుడా స్థలం అనువైనదిగా అధికారులు గుర్తించారు.
ఇప్పుడు రూ.134 కోట్లతో..
తిరుపతిని స్మార్ట్సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణం పనులు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్బీపీఎల్ సంస్థ తిరిగి పను లు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 2009లో అప్పటి లీజు ప్రకారం రూ.114 కోట్లకు ఒప్పుకున్న తుడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగా రూ.134 కోట్లతో మెగా షాపింగ్మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఎస్బీపీఎల్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై వంద రోజుల్లో ఆసంస్థతో పూర్తిస్థాయిలో అగ్రిమెంట్ చేసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మల్టీప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తుడా అందిస్తుంది. ఈ స్థలంలో నిర్మాణం చేపట్టే సంస్థ 33 సంవత్సరాల వరకు లీజు పద్ధతిలో మల్టీప్లెక్స్ నిర్వహ ణ బాధ్యతలు చేపడుతుంది.
వంద రోజుల్లో అగ్రిమెంట్
గతంలో రూ.114 కోట్లతో నిర్మించాలనుకున్న మల్టీప్లెక్స్ నిర్మాణం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం అదే సంస్థతో తిరిగి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వంద రోజుల్లో ఆసంస్థతో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
- ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు,తుడా
తిరుపతిలో రూ.134 కోట్లతో మల్టీప్లెక్స్
Published Thu, Aug 14 2014 6:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement