కడవకొల్లు(ఉయ్యూరు) : ఎర్త్ వైరు ఓ వ్యవసాయ కూలీ పాలిట యమపాశమైంది. తూ ము వద్ద మట్టిని తవ్వుతూ అక్కడే ఉన్న విద్యు త్ స్తంభానికి చెందిన ఎర్త్వైరును ప్రమాదవశాత్తు తాకి షాక్కు గురై మరణించాడు. మండలంలోని కడవకొల్లులో మంగళవారం ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకా రం.. గ్రామంలోని దళితవాడలో కచ్చా మురుగు కాలువల తవ్వకం పనులు చేపట్టారు. మంగళవారం 10 మంది కూలీలు ఈ పనులు నిర్వహిస్తున్నారు. సిమెంట్ రోడ్డు కింద ఉన్న తూములో మట్టిని దళితవాడకు చెందిన సరి హద్దు ఏసుబాబు (31)తో పాటు నక్కా వెంకటేశ్వరరావు తవ్వుతున్నారు. పక్కనే విద్యుత్ స్తంభం ఉంది. పలుగుతో ఇద్దరూ మట్టిని తొల గించే క్రమంలో షాక్ తగిలినట్లనిపించింది.
స్తంభానికి అవతలి వైపు పనిచేస్తున్న వెంకటేశ్వరరావు పలుగును వదిలి వెనక్కి పడిపోయాడు. స్తంభం పక్కనే మట్టి తవ్వుతున్న ఏసుబాబు కూడా షాక్కు గురయ్యాడు. కొద్దిసేపటికి తేరుకుని అతడు పలుగును బయటకు తీసే క్రమం లో భూమిలో ఉన్న ఎర్త్ వైరుకు చేయి తగిలింది. దీంతో ఏసుబాబు తీవ్ర విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పనులను పర్యవేక్షిస్తున్న సర్పంచ్ యర్రపోతు అంకవరప్రసాద్తో పాటు స్థానికులు అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న విద్యుత్శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేసి ఘటనా స్థలికి వచ్చారు. సీఐ మురళీ రామకృష్ణ, రూరల్ పోలీసులు కూడా వచ్చి వివరాలు సేకరిం చారు.
బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలిస్తే అంగీకరించేది లేదని విద్యుత్ అధికారులు, పోలీసులను నిలదీశారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఉయ్యూరు డీఈఈ మురళీమోహన్, ఏఈఈ నాగేశ్వరరావు, స్థానిక పెద్దలు, కుటుం బ సభ్యులతో చర్చించి చట్టప్రకారం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాం తించారు. మృతుడి కుటుంబీకుల నుంచి ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించారు. ఏసుబాబు మృతదేహం వద్ద కుటుంబ సభ్యు లు గుండెలవిసేలా రోదించారు.
యమపాశమైన ఎర్త్వైరు
Published Wed, Sep 17 2014 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement