విషాదమైన విహార యాత్ర | Sakshi
Sakshi News home page

విషాదమైన విహార యాత్ర

Published Fri, Apr 24 2015 7:54 AM

school bus, tractor collied.. 20 students injured

కడప: విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆనందంగా గడుపుదామని వెళ్తున్న విద్యార్థులు అనుకోకుండా ప్రమాదంలో పడ్డారు. కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. కడప జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డిపల్లి వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు-ట్రాక్టర్ ఢీకొని 15 మంది గాయపడగా, వీరిలో 9 మంది విద్యార్థులు ఉన్నారు. విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. క్షతగాత్రులను కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement