కాంగ్రెస్ హైకమాండ్ యోచన
మళ్లీ పెద్దల సభ వైపు టీఎస్ఆర్ అడుగులు
కొప్పుల రాజు, ఎంఏ ఖాన్, కేవీపీలకు అవకాశం!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆమెను రాష్ట్రం నుంచి పోటీ చేయించే అవకాశాలను అధిష్టానం పరిశీలించినట్టుగా ఇక్కడి కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. అయితే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో దీక్షిత్ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారని తాము భావించడం లేదని పీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ సూచించే స్థానిక నేతలకే ఓట్లు పడతాయో లేదో తెలియుని పరిస్థితిలో ఇతర రాష్ట్రాల వారిని పంపిస్తే వారిని గెలిపించుకోవడం కత్తిమీద సామేనని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఇలావుండగా విశాఖపట్నం లోక్సభ స్థానం కోసం ఇంతకాలం పట్టుబట్టిన టి.సుబ్బరామిరెడ్డి తాజాగా రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయుం వల్ల విశాఖలో లోక్సభకు పోటీచేసినా గెలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఆయున మరోసారి రాజ్యసభ సీటు అడుగుతున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నారుు.
మొత్తం 6 స్థానాల్లో కాంగ్రెస్ మూడింటిని కచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉండగా, నాలుగో స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్కు సాంకేతికంగా అసెంబ్లీలో 146 వుంది ఎమ్మెల్యేలున్నా వలసలతో ఆ సంఖ్య భారీగా కుదించుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ పేర్లు ప్రవుుఖంగా వినిపిస్తున్నారుు. వూజీ ఐఏఎస్ అధికారి అరుున రాజు కాంగ్రెస్లో చేరి ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ టీమ్లో వుుఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయునకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ చేస్తున్న కేవీపీ రావుచంద్రరావుకు కూడా రెండోసారి అవకాశం దక్కవచ్చని పార్టీలో వినిపిస్తోంది.
‘సీమాంధ్ర’ షాక్ తప్పదా!: రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానానికి షాకిచ్చే అంశంపై సీవూంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవూలోచనలు జరిపారు. విభజన అంశంలో తవుకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వుుందుకు వెళ్తున్న పార్టీ పెద్దలకు గుణపాఠం నేర్పాలంటే ఇదే సరైన సవుయువుని వారు భావిస్తున్నారు. సోవువారం అసెంబ్లీ లాబీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వుధ్య ఈ ప్రస్తావన వచ్చింది. అక్కడినుంచి అది ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకూ పాకింది. ఈ అసెంబ్లీ సమయంలో జరిగే చిట్టచివరి రాజ్యసభ ఎన్నికలు ఇవే కావడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎమ్మెల్యేలు ఎవరూ అధిష్టానం వూట వినే పరిస్థితి ఉండదని రాయులసీవు వుంత్రి ఒకరు చెప్పారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు షీలా దీక్షిత్!
Published Tue, Jan 21 2014 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement